ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. నగరంలో గూగుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన AI హబ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, ఇద్దరూ ...