తిరుమల కల్తీ నెయ్యి కేసు.. దర్యాప్తు పూర్తి! 30న కీలక నివేదిక
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై వచ్చిన కల్తీ ఆరోపణలపై నియమించిన ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తును పూర్తి చేసింది. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కమిషన్ సమగ్రంగా విచారణ జరిపి కీలక వివరాలను సేకరించింది. ఈ ...

























