సీఎం కేసిఆర్ కి ప్రశ్నలు సంధించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులకు సీఎం పదవి ఏమైందన్నారు రేవంత్ రెడ్డి. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ కొంగ జపం చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ...
హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ మాట్లాడారు.మైనారిటీ హక్కుల కోసం ...
ఇంద్రవెల్లి సభతో టీఆరెఎస్ పార్టీలో కలవరం మొదలైంది అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న భాషను ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!