యూపీ వరదల్లో ప్రజల ఇబ్బందులు.. ‘ఇలా చనిపోయిన వారు స్వర్గానికే..’ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ఉత్తర్ప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన మంత్రి సంజయ్ నిషాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాన్పూర్ దెహాత్ జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ...

























