పెళ్లైన 50 రోజుల్లోనే భర్తకు లస్సీలో మత్తు మందు.. నగలుతీసుకుని ప్రియుడితో పరార్!
ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఓ యువతి ప్రేమ కోసం తన భర్త, అత్తింటి కుటుంబాన్ని మోసం చేసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లై నెలన్నర మాత్రమే అయినా.. లక్షల విలువైన నగలు, నగదు తీసుకొని తన ప్రియుడితో కలిసి ...

























