ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇవాళ ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. అతి పెద్ద నగరమైన జలాలాబాద్ ను వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు 19 ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు.. ఆఫ్ఘనిస్తాన్ హస్తగతమే లక్ష్యంగా దురాక్రమణను కొనసాగిస్తున్నారు.
తాలిబన్ల దురాక్రమణ పై ఐరాస జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతరించడానికి దారితీస్తుందని హెచ్చరించారు. మరోవైపు అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలిస్తోంది.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…