ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇవాళ ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. అతి పెద్ద నగరమైన జలాలాబాద్ ను వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు 19 ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు.. ఆఫ్ఘనిస్తాన్ హస్తగతమే లక్ష్యంగా దురాక్రమణను కొనసాగిస్తున్నారు.
తాలిబన్ల దురాక్రమణ పై ఐరాస జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతరించడానికి దారితీస్తుందని హెచ్చరించారు. మరోవైపు అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…