ఇప్పటివరకూ 27మంది టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులపై దాడులు జరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇవాన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన దాడులే అని అయన అన్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో దారుణహత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్రెడ్డి, ప్రతాప్రెడ్డి కుటుంబాలను నారా లోకేశ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ‘‘హత్య కేసులో నిందితులంతా వైసీపీ పార్టీకి సంబంధిచిన వాళ్ళే.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే చాలు దాడులకు విరుచుకుపడుతున్నారు. కత్తితో బతికేవాడు.. రాజకీయాలు చేసేవాడు.. కత్తితోనే బలవుతాడు. టీడీపీ కార్యకర్తలను బెదిరించి నాయకులను చంపితే పార్టీ లేకుండా పోతుందా? ప్రజల తరఫున మేము ధైర్యంగా పోరాడుతాం’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…
తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…