ఇప్పటివరకూ 27మంది టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులపై దాడులు జరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇవాన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన దాడులే అని అయన అన్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో దారుణహత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్రెడ్డి, ప్రతాప్రెడ్డి కుటుంబాలను నారా లోకేశ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ‘‘హత్య కేసులో నిందితులంతా వైసీపీ పార్టీకి సంబంధిచిన వాళ్ళే.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే చాలు దాడులకు విరుచుకుపడుతున్నారు. కత్తితో బతికేవాడు.. రాజకీయాలు చేసేవాడు.. కత్తితోనే బలవుతాడు. టీడీపీ కార్యకర్తలను బెదిరించి నాయకులను చంపితే పార్టీ లేకుండా పోతుందా? ప్రజల తరఫున మేము ధైర్యంగా పోరాడుతాం’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…