న్యూజిలాండ్ తో జరిగే ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షిప్ మొదలవ్వడానికి కొన్నిగంటల ముందు టీం ఇండియా కెప్టెన్ విరాట కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాకు సంబందించినంత వరకూ ఇది సాధారణ మ్యాచ్.. కేవలం ఐదు రోజుల్లోని ఆట నిజమైన టీమ్ ఇండియాను ప్రతిబింబించదని కెప్టన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ‘చరిత్రను ఒకసారి చూడండి.. ఇదివరకు చాలా మంది ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారు.
ఇది ఒక గేమ్.. మేమీ ఫైనల్ గెలిచినా.. ఓడినా.. మా క్రికెట్ ఇక్కడితో ఆగిపోదు. అందుకే ఈ ఫైనల్ను మేము మరీ అంత ప్రత్యేకంగా చూడదలుచుకోలేదు. మాకు ఇదో మరో మ్యాచ్ అంతే. బయటవాళ్లు మాత్రమే అతిగా ఆత్రుత పడతారు. చావోరేవో అన్నట్టు భావిస్తారు’ అని కోహ్లీ అన్నాడు.
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…
తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…