న్యూజిలాండ్ తో జరిగే ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షిప్ మొదలవ్వడానికి కొన్నిగంటల ముందు టీం ఇండియా కెప్టెన్ విరాట కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాకు సంబందించినంత వరకూ ఇది సాధారణ మ్యాచ్.. కేవలం ఐదు రోజుల్లోని ఆట నిజమైన టీమ్ ఇండియాను ప్రతిబింబించదని కెప్టన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ‘చరిత్రను ఒకసారి చూడండి.. ఇదివరకు చాలా మంది ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారు.
ఇది ఒక గేమ్.. మేమీ ఫైనల్ గెలిచినా.. ఓడినా.. మా క్రికెట్ ఇక్కడితో ఆగిపోదు. అందుకే ఈ ఫైనల్ను మేము మరీ అంత ప్రత్యేకంగా చూడదలుచుకోలేదు. మాకు ఇదో మరో మ్యాచ్ అంతే. బయటవాళ్లు మాత్రమే అతిగా ఆత్రుత పడతారు. చావోరేవో అన్నట్టు భావిస్తారు’ అని కోహ్లీ అన్నాడు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారింది. జిమ్కి వెళ్లాలని అనుకున్నా సమయం లేకపోవడం, పని ఒత్తిడి…
వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లబరచే సహజ ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సబ్జా…
కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…