కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యావత్ భారతదేశం మొత్తం లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ మహానగరాన్ని లాక్ డౌన్ విధించింది. అయితే శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
హైదరాబాద్ లోని ఇప్పటి వరకు ఎటువంటి ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించలేదని స్పష్టం చేసారు.. తప్పుడు సమాచారంతో ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని ప్రచార మాధ్యమాలను కోరారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని. కరోనా బాదితులందరి పరిస్థితి నిశితంగా గమనిస్తున్నామని ఏ ఒక్క బాధితుడికి కూడా ఆందోళనకరంగా లేదని చెప్పారు.
కరోనా వైరస్ గాలితో వచ్చేది కాదని, కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఇతరులకు సోకుతుందని వివరించారు. మరియు గచ్చిబౌలిలో 1500 మందికి పైగా క్వారంటైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పనులు మరో ఆరు రోజుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తీ చేస్తామని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…