పెరుగును ప్రతీ ఒక్కరు ఇష్టపడుతుంటారు. అన్నం తిన్న తర్వాత చివరలో ఎవరైనా పెరుగు వేసుకొని అన్నం తింటారు. దీనికి కారణం ఏంటంటే.. కడుపులో అది చల్లదనాన్ని ఇస్తుంటుంది. అందుకే పెరుగు అన్నం తినకుండా కూడా చాలామంది ఉండలేరు. అంతటి స్థానాన్ని సంపాదించుకుంది పెరుగు.
అయితే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం మానవ శరీరంలో ఎముకలు గట్టిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్ మరియు అధిక బీపీ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సంబధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలేవారికి కూడా ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కొన్ని వ్యాధులు ఉన్న వారు పెరుగు తీసుకోవడం చాలా ప్రమాదకరం.
అలాగే పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారు పెరుగు తీసుకోవడం మంచిది కారు. అర్థరైటిస్ రోగులు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి.
ఎందుకంటే అది నొప్పిని ఇంకా తీవ్ర తరం చేస్తుంది. అంతేకాకుండా శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడేవారు కూడా పెరుగును తీసుకోకుండా ఉండటమే మంచిది. పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి. అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు కూడా పెరుగును అస్సలు తినకపోవడం మంచిది. ముఖ్యంగా రాత్రి పూట పెరుగు అస్సలు ముట్టుకోవద్దు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…