Samantha: అర్ధరాత్రి సమంత ఇంట్లో దొంగలు.. పోలీసులకు పట్టుబడిన స్టార్ హీరో!
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత పలు వెబ్ సిరీస్ లు, సినిమాలలో నటిస్తూ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కెరీయర్ లో ఎంతో బిజీగా ఉంటున్న సమంత ఇంట్లో అర్ధరాత్రివేళ దొంగలు పడ్డారు. ఇదే విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
సమంత ఇంట్లో దొంగలు పడ్డారు అంటే నిజమైన దొంగలు కాదండోయ్…ఒక యాడ్ లో భాగంగా జరిగిన ఈ సంఘటనను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సమంత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన ఒక యాడ్ లో నటించారు.
ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ సమంత కలిసి కుర్ కురే యాడ్ లోనటించారు.ఈ యాడ్ లో భాగంగా అక్షయ్ కుమార్ అర్ధరాత్రివేళ సమంత ఇంటికి దొంగతనానికి వస్తారు. ఇలా దొంగతనానికి వచ్చిన అక్షయ్ కుమార్ కు సమంత ఇంటిలో కుర్ కురే కనిపించడంతో ఎంతో ఆతృతగా ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్న సమయంలో సమంత ఇంటి సభ్యులు తనని పట్టుకుంటారు. ఇలా తన చేతిలో ఉన్న ప్యాకెట్ తీసుకొని సమంత తింటూ ఆ రుచిని ఆస్వాదించగా అక్షయ్ కుమార్ కి తినాలి అనే భావన కలుగుతుంది.
ఇదే సమయంలోనే సమంత కావాలా అని అతనిని అడగగా అందుకు అక్షయ్ కుమార్ కావాలని చెప్పడంతో ప్యాకెట్ మొత్తం ఇస్తారు. పాకెట్ మొత్తం తిన్న తర్వాత అక్షయ్ కుమార్ బయటకు వెళ్తుంటే సమంత ఆగు బండి వస్తుందని చెబుతుంది.బండి కూడా వస్తుందా అంటూ ఆశ్చర్యపోయిన అక్షయ్ కుమార్ అంతలోనే పోలీస్ సైరన్ వినిపించడంతో కంగారు పడతారు. ప్రస్తుతం ఈ వీడియోని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినిమాలో పోలీస్ గా నటించిన అక్షయ్ కుమార్ ఇలా
కుర్ కురే కోసం దొంగగా మారడం ఏంటో అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…