Akkineni Nagarjuna: ‘‘ఈ రోజు నాతో పడుకుంటావా’’..! నాగార్జున వ్యాఖ్యలు వైరల్..!
Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరావు ఫ్యామిలీ నుంచి మూడు తరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. నాగేశ్వరావు తర్వాత నాగార్జున… తర్వాత అతని కొడుకులు నాగచైతన్య, అక్కినేని అఖిల్ కొనసాగుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై.. తర్వాత సినిమాలకు ఆశలు రేపారు అక్కినేని బ్రదర్స్.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్ అందుకున్న అఖిల్.. మరో ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నాడు. లవ్ స్టోరీ సినిమాతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగాడు అక్కినేని నాగ చైతన్య. ఇక తండ్రీ కొడుకులు కలసి నటించిన మరో సినిమా బంగార్రాజు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 14న విడుదల ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. అక్కినేని ఫ్యాన్స్కు నచ్చేటట్లుగా కమర్షియల్ హంగులతో ఉన్నట్లుంది ఈ మూవీ. తాజాగా రిలీజైన ట్రైలర్లో ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
ఇక ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రతీ సాంగ్ బంపర్ హిట్ కొట్టాయి. ఇక ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో కనిపించనుండగా.. కృతి శెట్టి నాగచైతన్య పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలో నాగార్జున ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. కొన్ని సినిమాల్లో మహిళలను వెంటపడి వేధించడాన్ని రొమాన్స్ గా చూపిస్తుంటారు కదా.. దానిపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. అందంతా ట్రాన్స్ లేషన్ మిస్టేక్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తెలుగులో ఓ అమ్మాయిని అందంగా వర్ణిస్తూ రాసిన పాట లిరిక్స్ ను.. ఇంగ్లీష్ లోకి అనువదించినప్పుడు బూతు పదాలు వస్తాయన్నారు. దానికి ఉదాహరణగా చెబుతూ.. బాంగార్రాజు సినిమాలోని ఓ సాంగ్ లిరిక్స్ ను అనువాదిస్తే.. ఈ రోజు నాతో పడుకుంటావా అనే మీనింగ్ వస్తుందని.. అనువాదంలో ఇలా దారుణమైన అర్థాలు వస్తాయని నాగార్జున సమాధానం చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…