Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో భార్యగా, మెగా కోడలుగా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఉపాసన ఏ విషయం గురించి మాట్లాడినా ఆచితూచి అడుగులు వేస్తూ మాట్లాడుతుంటారు. ఇలా ఎంతో బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించే ఉపవాసన అక్కినేని అఖిల్ విషయంలో మాత్రం చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది.
అసలు అఖిల్ పై ఉపాసనకు కోపం ఏంటి ఎందుకు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే విషయానికి వస్తే… అఖిల్ గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం మనకు తెలిసిందే. ఇక వీరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది.అయితే కొన్ని కారణాలవల్ల వీరి నిశ్చితార్థం ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా శ్రియ భూపాల్ తో అఖిల్ నిశ్చితార్థం బ్రేకప్ కావడానికి గల కారణం అఖిల్ అని తెలుస్తుంది. ఆయనకున్న హెడ్ వెయిట్ కారణంగా శ్రియ భూపాల్ తో పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారని అందుకే ఈ నిశ్చితార్థం ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థం ఆగిపోవడంతో కుటుంబ పరువు మొత్తం పోయిందని ఉపాసన పెద్ద ఎత్తున అఖిల్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.
వీరినిచ్చితార్థం ఆగిపోతే ఉపాసన కుటుంబ పరువు పోతుందని ఎందుకు బాధపడాలి అనే విషయానికి వస్తే అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నటువంటి శ్రియ భూపాల్ మరెవరో కాదు స్వయంగా ఉపాసన కజిన్ సిస్టర్. ఇలా ఉపాసన కజిన్ సిస్టర్ పట్ల అఖిల్ వ్యవహరించిన తీరు వల్ల ఆమె విసుగు చెందారని అందుకే అఖిల్ అంటే ఉపాసనకు ఏ మాత్రం పడదని తెలుస్తుంది. కేవలం అఖిల్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా ఉపాసన దూరం పెట్టారని తెలుస్తోంది.ఇక శ్రీయ భూపాల్, మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఉపాసన సీమంతపు వేడుకలలో కూడా శ్రీయ భూపాల్ పెద్ద ఎత్తున హంగామా చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…