Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన చిత్రం వరుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి భాను శ్రీ మెహ్రా.ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా రాలేదు.ఇలా అవకాశాలు రాకపోవడంతో ఈమె కేవలం సోషల్ మీడియాని నమ్ముకుని వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే కొద్ది రోజుల క్రితం భాను శ్రీ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశారు అంటూ ఒక పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఇలా ఈమె పోస్ట్ చేసిన కొంత సమయానికి అల్లు అర్జున్ తనని అన్ బ్లాక్ చేశారు అంటూ మరొక పోస్ట్ చేశారు. ఇలా ఈ పోస్టు ద్వారా ఒక్కసారిగా భాను శ్రీ మెహ్రా వార్తల్లో నిలిచారు. అయితే ఈ హీరోయిన్ ఇప్పటికి బన్నీని వదలడం లేదని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ నాని నటించిన దసరా సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ట్వీట్ కి ఈమె రిప్లై ఇస్తూ తన వీడియోని చూడమంటూ తనకు ట్యాగ్ చేసింది. ఇది చూసినటువంటి బన్నీ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాను శ్రీని భారీగా ట్రోల్ చేస్తున్నారు.
నీకేం పని పాట లేదా.. అసలు నీకు బ్రెయిన్ ఉందా…నీకు పని లేకపోతే మా హీరోకి మాత్రం చాలా పని ఉంది ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు. నువ్విలా వీడియోలు చూడమంటూ తరచూ తనని ట్యాగ్ చేస్తూ ఉండగా తనకు నోటిఫికేషన్ వస్తుంటాయి. అవి భరించలేక నిన్ను బ్లాక్ చేసి ఉంటారు. ఇలా వీడియోలు చూడమని రిక్వెస్ట్ పెట్టడం ఏంటి..ఆయన పనులన్నీ మానుకొని నీ వీడియోలు చూస్తూ కూర్చోవాలా అంటూ తీవ్రస్థాయిలో భాను శ్రీ మెహ్రా పై బన్నీ అభిమానులు మండిపడుతూ తనని ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…