టోక్యో లో జరగనున్న ఒలింపిక్స్ బెర్త్ కన్ఫాం చేసుకున్నాడు విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్. పూణేలో నిర్వహించిన ఫైనల్ ట్రైల్స్ లో 70మీ. ర్యాంకింగ్ లో 2880 పాయింట్లకు 2677 పాయింట్లు సాధించి రెండవ ర్యాంకర్ గా నిలిచాడు.
మరో ఆర్చర్ జయంత్ తో ధీరజ్ స్కోరు టై అయింది. ఆ తరువాత వీరిద్దరికీ నిర్వహించిన పోటీలో ధీరజ్ 3-1 తేడాతో విజయం సాధించాడు. దీంతో ఒలింపిక్స్ కు తన బెర్త్ ఖరారు చేసుకున్నాడు తెలుగుతేజం ధీరజ్. ఒలింపిక్స్ లో భారత్ తరుపున ఆర్చరీ విభాగంలో ప్రాతినిధ్యం వహించేందుకు ఆర్హత సాధించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…