హీరోయిన్ పార్వతీ మెల్టన్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చే సినిమా ‘జల్సా’. ఆమె అందులో సెకండ్ హీరోయిన్ గా నటించారు. అందులో ఆమె తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఆ సినిమా నుంచి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ కూడా అయ్యారు. ఆమె అనేక తెలుగు మరియు మలయాళ సినిమాలలో కనిపించింది .
మొదట ఆమె తెలుగులో నటించిన సినిమా ‘వెన్నెల’. రాజాతో వెన్నెల చిత్రంలో నటించింది. దీనిలో కిషోర్ ఎక్కువగా ప్రాచూర్యం పొందాడు. అప్పటి నుంచి అతడికి ‘వెన్నెల కిషోర్ ’ అనే పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం హల్లోలో మోహన్ లాల్ తో నటించింది.
ఆమె మళ్లీ తెలుగులో మహేష్ బాబు సరసన దూకుడు అనే ఐటమ్ సాంగ్ ” పూవై పూవై ” లో సాంగ్ లో కనిపిస్తుంది. ఆమె 2013 లో శంసు లాలానిని వివాహం చేసుకుంది, తరువాత సినిమాల నుండి రిటైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఆమెను ఇద్దరు తెలుగు దర్శకులు మోసం చేయడంతో తన కెరీర్ నాశనం అయిందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
వాళ్ల పేర్లను మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆమె తన భర్తతో అమెరికాలో తన వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక 2012 సంవత్సరంలో తెలుగులో ‘యమమో యమ’ చిత్రంలో చివరి సినిమాలో నటించారు. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇలా ఆమె దర్శకుల పేర్లు చెప్పకపోవడంతో వివిధ రకాలుగా ఊహించుకుంటున్నారు నెటిజన్లు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…