Featured

అన్నగారి తర్వాత టిడిపి పగ్గాలు చంద్రబాబుకి ఎందుకిచ్చావ్.. మోహన్ బాబు ప్రశ్నకు బాలయ్య సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహా యాప్ ద్వారా ప్రసారమౌతున్న “అన్ స్టాపబుల్” అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు వచ్చారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ టాక్ షో కి సంబంధించిన ప్రీమియర్స్ ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ మోహన్ బాబును ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అయితే మోహన్ బాబు కూడా బాలకృష్ణను ఒక ప్రశ్న అడిగారు. అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన వారసుడిగా అతని మరణం తర్వాత పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్న విన్న బాలకృష్ణ తనదైన శైలిలో మోహన్ బాబుకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సమాధానం చెబుతూ..మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకు అతీతంగా అలాంటిది పెద్దాయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు మేము తీసుకుంటే దానికి అర్థం ఉండదని ఈ సందర్భంగా బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఇక చంద్రబాబుకి పార్టీ పగ్గాలు ఎందుకు ఇచ్చారనే విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట పడే వ్యక్తిత్వం కలవారు. గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుంచి అన్ని చూసి వచ్చిన మనిషి చంద్రబాబు అంటూ బాలకృష్ణ మోహన్ బాబు ప్రశ్నకు ఇలా సమాధానం తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

5 minutes ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

8 minutes ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

29 minutes ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

40 minutes ago

రావణుడి దహన సంస్కారాల వెనుక ఉన్న అసలు కథ!

ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…

47 minutes ago

గోదావరి తీరాన అద్భుత క్షేత్రం.. కుండలేశ్వర స్వామి ప్రత్యేకతలు!

ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…

54 minutes ago