కామంతో కళ్లు మూసుకు పోతాయి అంటారు, ఆ సామెత కొన్ని సంఘటనలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. కామంతో ఉన్నప్పుడు ఎవరు అనేది, ఎలా అనేది ఆలోచించరు. ఆ సమయంలో కామ కోర్కెలు తీరాయా లేదా అనేది కొందరికి ముఖ్యం. కామంతో కళ్లు మూసుకు పోవడం వల్లే దేశంలో ఇంతగా రేప్లు జరుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక అన్న వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని రేప్ చేశాడని, కూతురును తండ్రి రేప్ చేశాడంటూ మీడియాలో వార్తలు చూస్తూ ఉంటాం. అవన్ని కూడా కామంతో కళ్లు మూసుకు పోవడం వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అందుకే కామంతో కళ్లు మూసుకు పోకూడదని అంటారు. కామ కోర్కెలను హద్దుల్లో ఉంచుకోవాలని పెద్దలు అంటారు.
తాజాగా గుజరాత్లో కూడా ఒక యువ జంట కామంతో కళ్లు మూసుకు పోయి శ్మశానంలో శృంగారం చేసుకున్నారు. అప్పటి నుండి ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. చివరకు ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందని నిర్ధారించారు.
Advertisement
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుజరాత్కు చెందిన సూరజ్ పటేల్, అనుపమలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అనుపమకు సూరజ్ ఒక సంవత్సరం సీనియర్. ఇద్దరి మద్య అనుపమ సెకండ్ ఇయర్లో ఉండగా పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ఆరు నెలల్లో ప్రేమగా అయ్యింది. ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకున్నారు.
మనసులు కలవడంతో పాటు శరీరాలు కూడా ఏకం అయ్యాయి. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు విచ్చలవిడిగా సూరజ్ రూంలో సెక్స్లో పాల్గొనేవారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా రాత్రి 8.30 గంటల సమయంలో అనుపమను హాస్టల్ నుండి పికప్ చేసుకుని సెకండ్ షో సినిమాకు తీసుకు వెళ్లాడు.
సినిమా పూర్తి అయ్యే లోపు సూరజ్ స్నేహితులు రూంను సిద్దం చేసి పక్కనే ఉన్న స్నేహితుల రూంకు వెళ్తూ ఉంటారు. ఆ రోజు సినిమా పూర్తి అయిన తర్వాత సూరజ్ స్నేహితులకు ఫోన్ చేశాడు. తాము వస్తున్నాం రూం నుండి బయటకు వెళ్లండి అన్నాడు. కాని ఆ రోజు సూరజ్ రూమెంట్ సోదరుడు హఠాత్తుగా రూంకు రావడం జరిగింది. ఆ కారణంగా రూం నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి అంటూ చెప్పారు.
Advertisement
షాక్ అయిన సూరజ్కు ఏం చేయాలో అర్థం కాలేదు. మద్యరాత్రి సమయంలో హాస్టల్కు తీసుకు వెళ్లలేం, ఒకరు ఇద్దరు స్నేహితులకు ఫోన్లు చేశాడు. ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. అప్పటికే థియేటర్లో ముద్దులు ముచ్చట్లతో కామకోర్కెలు ఇద్దరిలో విపరీతంగా పెరిగి పోయాయి.
ఎప్పుడెప్పుడు రూంకు వెళ్దామా, అక్కడ కామ తాపాన్ని తగ్గించుకుందామా అని ఆమె మరియు అతడు ఎదురు చూస్తున్నారు. కాని వారికి ఎలాంటి దారి లభించలేదు. ఇక చేసేది లేక మార్గం మద్యలో ఒక స్మశానంలోకి వెళ్లారు. ఇద్దరు కూడా కామ కోర్కెలతో నిండిపోయిన కారణంగా వారికి భయం అనేది ఏమీ అనిపించలేదు. స్మశానంలో ఒక మూలకు లైట్ కాంతి చాలా డిమ్గా ఉన్న చోటుకు వెళ్లడం జరిగింది.
శృంగారంలో చివరి దశలో ఉండగా ఒక్కసారిగా అనుపమ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. సూరజ్ను నలిపేస్తే కొరికేస్తూ, గిరీష్ అంటూ పిలుస్తూ ముద్దులు పెట్టేస్తోంది. అనుపమను ఎప్పుడు కూడా అలా చూడని సూరజ్ షాక్ అయ్యాడు. తన ప్రమేయం లేకుండానే అనుపమ మొత్తం శృంగారంను చేసేస్తోంది.
Advertisement
అనుపమ బాగా అలిసి పోయి ఘాడ నిద్రలోకి వెళ్లిపోయింది. సూరజ్ మాత్రం కాస్త అటు ఇటూ చూసి అరగంట తర్వాత నిద్రపోయాడు. తెల్లవారజామున సూరజ్కు మెలుకు వచ్చింది. అప్పటికే అనుపమ లేచి పిచ్చి చూపలు చూస్తుంది. షాక్ అయిన సూరజ్ ఏమైందని ప్రశ్నించినా కూడా ఆమె సమాధానం చెప్పడం లేదు.
పూజలు చేసి ఆత్మను బంధించి అనుపమను మామూలు మనిషిని చేసి పంపించాడు. ఈ సంఘటన ఆనోట ఈనోట పడి ఆ కాలేజ్లో వైరల్ అయ్యింది. అది కాస్త సోషల్ మీడియాకు చేరిపోయింది. ఇప్పుడు అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.