Connect with us

Featured

కిడ్నాప్ చేసి, రేప్ చేసి, పబ్లిక్ గా నలిపేసి పాపం ఈ హీరోయిన్స్ జీవితాలు ఎలా నాశనం చేసారో తెలిస్తే..!!

Published

on

“రంభ, ఊర్వశి, మేనక” అనే దేవతల పేర్లు వినడం తప్ప ఎవ్వరూ చూసి ఉండరు, ఒక హీరోయిన్ అందాన్ని చూసి “అబ్బా రంభలా ఉందిరా” అని కామెంట్ చేసే జనాలు.. అదే హీరోయిన్ పొరపాటున రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే మాత్రం రంభ కాదు కదా కనీసం మనిషిలా కూడా చూడరు. ఒక మైనపు ముద్దనో లేక మాంసపు ముద్దో చూసినట్లు చూస్తారు, అవకాశం వస్తే నలిపేస్తారు. ఇంకా కుదిరితే ఇంకేమైనా చేయడానికి సైతం వెనుకాడరు. అదే కాస్త సంఘంలో పేరుతోపాటు పలుకుబడి కూడా ఉన్న పెద్దవాళ్లైతే సదరు హీరోయిన్ తమ పక్కలోకి వచ్చేదాకా ఊరుకోరు. అలా కొందరి కామానికి బలైపోయిన హీరోయిన్ల గురించి ఇవాళ తెలుసుకొందాం..!!

భావన
మలయాళ నటి భావన కిడ్నాప్ & రేప్ గురించి తెలియనివారుండరు. ఓ ప్రముఖ మలయాళ హీరో దిలీప్ తనకు ఆమె లొంగలేదన్న ఏకైక కారణంతో కక్ష కట్టి ఆమెను ఒక కిరాయి గూండా చేత కిడ్నాప్ చేయించి మరీ రేప్ చేయించాడు. అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని భావనకు సపోర్ట్ లభించడంతో.. దిలీప్ కి కోర్ట్ శిక్ష విధించింది.

Advertisement

ఫాతిమా బాబు..
గబుక్కున పేరునుబట్టి ఈమెను ఎవరూ గుర్తించలేరు కానీ.. “గౌతమ్ ఎస్.ఎస్.సి” సినిమాలో నవదీప్ తల్లి పాత్రధారి అంటే మాత్రం కనీసం 20% జనాలకి గుర్తొచ్చే అవకాశాలున్నాయి. హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తున్న ఈవిడ జీవితంలో చోటు చేసుకొన్న బాధాకరమైన సంఘటన ఒక క్రైమ్ థ్రిల్లర్ ను గుర్తుకు చేస్తుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ అప్పటి హీరోయిన్ ఫాతిమాపై మనసుపడ్డాడు. గెస్ట్ హౌస్ కి రమ్మని తన మనషుల చేత ఫాతిమాకి చెప్పించినప్పటికీ.. ఆమె పట్టించుకోకపోవడంతో ఏకంగా ఆమెను కిడ్నాప్ చేయించి.. దాదాపు 10 రోజులపాటు ఆమెను బలవంతంగా అనుభవించి నడిరోడ్డుపై పడేశాడు. పాపం ఆమె పోలీసులను ఆశ్రయించినా అప్పటి ప్రభుత్వమే స్టాలిన్ కు అండగా నిలవడంతో.. ఫాతిమాకు న్యాయం జరగలేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్..
తమిళ స్టార్ కథానాయకుడు శరత్ కుమార్ తనయ వరలక్ష్మికి కూడా వేధింపులు తప్పలేదట. స్టార్ హీరో కూతురు అయిన ఈమెను ఎవరు ఫోర్స్ చేశారా అనుకొంటున్నారేమో.. ఎంత స్టార్ హీరో కూతురైనా.. అక్కడ అమ్మాయి కదా. సో, ఒక ఫేమస్ డైరెక్టర్ తన గెస్ట్ హౌస్ కి రమ్మని నిర్లజ్జగా పిలిచాడట. ఈ విషయాన్ని వరలక్ష్మీ స్వయంగా ఓ మీడియా సమావేశంలో పేర్కొనడం విశేషం.

నగ్మా..
ఈమె నటిగా ఉన్నంతవరకూ పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదు కానీ.. పొలిటీషియన్ గా మారాక మాత్రం నానా ఇబ్బందులు పడింది. 2014 ఎన్నికల్లో ఆమెను ఒక పేరున్న పొలిటీషియన్ పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడమే కాదు.. ఆ ప్రచారంలో ఆమెను జనాలు నలిపేశారు కూడా.

Advertisement

శ్రియ, హన్సిక, జ్యోతిక
ఈ ముగ్గురు హీరోయిన్లూ రకరకాల పబ్లిక్ ఈవెంట్స్ లో జనాల చేతిలో నలిగిపోయిన వారే. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేశాయి. ఇక అదే జాబితాలో రీసెంట్ గా కాజల్ కూడా “మనం సైతండ్’ ఈవెంట్ కోసం ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినప్పుడు.. అమ్మడిని దాదాపు పిసికేశారు జనాలు. అదృష్టం బాగుండి ఆ టైమ్ లో అక్కడా రాణా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే అమ్మడిని పీల్చి పిప్పి చేసేసేవారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!