Connect with us

Movie News

తన పైన పెట్టిన కేసు వెనక్కి తీసుకోలేదని ఈ హీరోయిన్ కి ఎలా నరకం చూపారో చూడండి

Published

on

అర్ద రాత్రి రోడ్డు పైన ఆడది ఒంటరిగా నడిచినఫ్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని అంటారు. కాని పది మందిలో కూడ ఆడది నిలబడలేని రోజులు ఇవి. అలాంటిది సినిమాల్లో నటించే హీరోయిన్స్ పరిస్తితి ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. వారి అందాలతో కనువిందు చేస్తే తప్ప సినిమా ను ప్రేక్షకులు ఆదరించరు. నిండుగా చీర కట్టుకొని సినిమాలు తీసే కాలం సావిత్రి జమునల కాలం లోనే పోయింది. ఇప్పుడు ఎంత విప్పితే అంత రెమ్యునరేషన్ అంటున్నారు. పలాన హీరోయిన్ టూ పీస్ వేసింది నువ్వు వేయడానికి అభ్యంతరం ఏంటి అంటు హీరోయిన్స్ ని ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ విదానం చూపిస్తూ ఒకరిని మించి ఒకరు సినిమా స్వరూపాన్ని మార్చేసారు.

ఇలాంటి కోవలోకే వస్తుంది హాట్ హీరోయిన్ స్వేత మీనన్. ఈ పేరు చెప్తే కేరళ రాష్ట్ర యువత కి నిద్ర కూడ పట్టదు. తన హాట్ హాట్ అందాలతో కుర్ర కారు మతులు పోగోట్టింది. ఈమే నటించిన బి గ్రేడ్ మూవి తెలుగులో రతి నిర్వేదం అనే పేరుతో విడుదల అయ్యింది. ఆకాష్ హీరోగా నటించిన ఆనందం సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఇమే సినిమాకు పబ్లిసీటి చేయడం కోసం మిగతా హీరోయిన్స్ కన్నా ఒక అడుగు ముందుకేసి కొత్త పోకడలకు శ్రీకారం చుట్టింది .కాంట్రవర్సిలతో కాపురం చేసే ఈ నటి తన సొంత డెలివరీని షూట్ చేయించుకొని కలిమన్ను అనే సినిమాల్లో పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Advertisement

ఇవన్ని పక్కన పెడితే ఈమే మరొక వివాదం లో ఇరుక్కుంది. కేరళలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పడవల పందానికి అతిది గా వచ్చిన స్వేతా మీనన్ పైన తప్పు గా నడుచుకున్న కాంగ్రెస్స్ లీడర్ పీతాంబరం కురూపం అనే రాజ్య సభ సభ్యుడి పైన కేసు పెట్టింది. పబ్లిక్ పంక్షన్ లో అసభ్యంగా నడుచుకున్న ఏ ఒక్కరు తనకు అండగా నిలవలేదు సరి కదా తిరిగి తన పైన నే దాడులు చేశారు. అంగబలం అర్ద బలం ముందు తను నిలబడలేకపోయింది. కాంగ్రెస్ లీడర్లు స్వేత మీనన్ పై చివరికి ఇన్ కం టాక్స్ దాడులు జరిపించాడానికి సైతం వెనకాడలేదు. కేసు వెనక్కి తీసుకోవాలంటు పబ్లిక్ గా బెదిరించడం మొదలెట్టారు. చివరికి చేసేదేం లేక పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంది. తనను లొంగదీసుకొవాడానికి తనపై దాడులు చేయించారని స్వేత మీనన్ నెత్తి నోరు బాదుకున్న చట్టన్ని చుట్టంగా చేసుకున్న బడా నేతల పైశాచికత్వానికి లొంగక తప్పలేదు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: మా అన్న జోలికి వస్తే అసలు సహించను.. సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్!

Published

on

Pawan Kalyan: ఇటీవల నటుడు మెగాస్టార్ చిరంజీవి కూటమికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వీడియో పట్ల వైసిపి ప్రధానం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిరంజీవి కూటమికి మద్దతు తెలపడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఇలా పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు తెలుపుతున్నారనే విషయం గ్రహించే అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కూటమికి మరింత బలం చేకూరుతుందని చెప్పాలి. ఇలాంటి తరుణంలోనే సజ్జల చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా చిరంజీవి పట్ల సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సజ్జలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ హెచ్చరించారు.

Advertisement

డబ్బు అధికారం ఎక్కువయ్యాయి..
రాష్ట్రప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగుబలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసిపి సింహం కాదని గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మేమంతా కూటమిగా ఏర్పడినది స్వలాభం కోసం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిగా ఏర్పడ్డామంటే ఈ సందర్భంగా వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Continue Reading

Featured

Suriya: పుత్రోత్సాహంలో హీరో సూర్య.. ఏమైందంటే?

Published

on

Suriya: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సూర్య జ్యోతిక ఇద్దరు కూడా కెరియర్ పరంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక సూర్య దంపతులు కెరియర్ పరంగా బిజీగా ఉండడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. సూర్య దంపతులకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే తాజాగా తన కుమారుడు దేవ్ సాధించిన ఘనత పట్ల సూర్య ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తన కుమారుడు దేవ్ కరాటే నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా బ్లాక్ బెల్ట్ సాధించారు. అయితే ఈ బ్లాక్ బెల్ట్ అందించే కార్యక్రమానికి హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కుమారుడు సాధించిన ఘనత చూసి ఈయన పుత్రోత్సాహంతో ఉన్నారు.

Advertisement

బ్లాక్ బెల్ట్..
తన కొడుకు వేదిక పైకి రాగానే తనకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన కొడుకు వేదిక దిగి వెళుతుండగా సూర్య మాత్రం సంతోషంతో తదేకంగా తన కొడుకు వంక అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో తన కొడుకు సాధించిన ఘనత పట్ల సూర్య ఓ తండ్రిగా సంతోషం వ్యక్తం చేయడంతో ఆ సంతోషం తన కళ్ళల్లో కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!