Connect with us

Featured

అక్కినేని చొక్కా విప్పి చుస్తే… మీరు సైతం కన్నీరు పెట్టకుండా ఉండలేరు..

Published

on

అక్కినేని నాగేశ్వరరావు… ఈయన తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉన్నారంటే అది నిజంగా ఆశ్చర్యమే. దానికి కారణం ఆయన నట వారసత్వం. అక్కినేని నాగేశ్వరావు గారు సెప్టెంబర్ 20 1924 సంవత్సరంలో జన్మించారు. ఆయన వరి చేలలో నుండి నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి నాగేశ్వరావు. అలనాటి తెలుగు సినిమా రోజులలో అగ్ర కథానాయకులలో ఈయన ఒకరు. ఈయన మొదట్లో స్త్రీ పాత్రల ద్వారా మంచి ప్రాముఖ్యం పొందారు. ఇకపోతే ఈయన నటించిన సినిమాలకు గాను మూడుసార్లు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు ఈయన. అంతేకాకుండా భారతీయ సినిమా రంగంలో చేసిన కృషికి భారత దేశ పౌరులకి ఇచ్చే రెండవ అతి పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఆయన అందుకున్నారు.

ఇక చిన్నప్పటి నుంచే నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే 1947 సంవత్సరంలో పి. పుల్లయ్యగారి దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటిగా నాగేశ్వరావు గారు పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత 1944వ సంవత్సరంలో ఘంటసాల బలరామయ్యగారు తెరకెక్కించిన సీతారామజననం అనే సినిమా ద్వారా పూర్తి స్థాయి కథా నాయకుడిగా ఆయన నటించారు. ఇకపోతే ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం కలిపి 256 సినిమాల్లో నటించడం జరిగింది. ఇక ఆయన నటించిన ఆఖరి చిత్రం మనం సినిమా. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి డ్యూయల్ రోల్ చేసిన వ్యక్తి ఈయనే.

ఇకపోతే ఆయన చివరి రోజుల్లో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. అది కూడా ఆయన అమెరికా దేశం వెళ్లి చాలా రోజులు ఉండి తన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుని భారత దేశానికి తిరిగి వచ్చారు. అయితే ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వల్ల డాక్టర్ల సూచన మేరకు ఆయన సినిమా రంగానికి ఒకింత దూరమయ్యారని చెప్పవచ్చు. దానికి కారణం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏకంగా తన శరీరంలోని రక్తాన్ని మొత్తాన్ని శుద్ధి చేసి మరో రక్తం ఎక్కించుకొని తనకు పునర్జన్మ సాధించారని చెప్పవచ్చు. అయితే ఆ ఆపరేషన్ తర్వాత నిజంగా ఆయన చాలా వరకు సినీ జీవితాన్ని వదిలేశారని చెప్పవచ్చు. ఇకపోతే ఆయన నట వారసత్వంగా ఆయన కుటుంబంలో నుంచి తన తనయుడు అక్కినేని నాగార్జున అగ్ర హీరోలలో ఒకడుగా కొనసాగుతున్నారు. అంతే కాకుండా ఆయన మనవళ్ళు అయిన నాగ చైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్ కూడా సినిమారంగంలో హీరోగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

అంతేకాకుండా ఈయన తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. హైదరాబాద్ కి తెలుగు సినిమా పరిశ్రమ వచ్చాక అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి అనేక సినిమాల నిర్మాణాలలో ఆ స్టూడియో పాలుపంచుకుంది. ఇక చివరికి ఆయన 91 సంవత్సరాల వయసులో జనవరి 22, 2014 సంవత్సరంలో అర్ధరాత్రి దాటాక ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా కోలుకోలేక చనిపోయారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!