Connect with us

Featured

బిగ్ బాస్ నటి తో యాంకర్ అనసూయను లిప్ లాక్ !! విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో..!!

Published

on

“జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో” ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులరైంది. ఒక్కమాటలో చెప్పాంటే జబర్దస్త్ కామెడీ షోకి ఇంత మంచి క్రేజ్ రావడానికి ఒకరకంగా అనసూయ అందాల ప్రదర్శనే కారణమని చెప్పవచ్చు.

జబర్దస్త్ షో బాగా పాపులరవడంతో అనసూయకు అటు ప్రైవేట్ ప్రోగ్రామ్స్, ఇటు ఆడియో ఫంక్షన్లు, ఇతర ఛానెల్స్ లో యాంకర్ గా మంచి ఛాన్సులే వచ్చాయి. ముఖ్యంగా సినిమాల్లో కూడా అనసూయకు మంచి ఛాన్సులు రావడంతో సడెన్ గా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఇక టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకు మరదలిగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలో నటించిన అనసూయ ఆ తర్వాత “రంగస్ధలం” చిత్రంలో రంగమ్మత్తగా మంచి గుర్తింపు వున్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈమధ్య “రంగస్థలం” అనే ఓ రియాలిటీ షోకు అనసూయ యాంకర్ గా చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ షోకు సంబందించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. పాత ఎపిసోడ్స్‌ లో జరిగిన సరదా సంఘటనలన్నిటినీ ఎడిట్ చేసి ఒక వీడియో రూపంలో షేర్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

ఇంతకీ ఆ వీడియో అంతలా వైరలవడానికి కారణమేమిటంటే.. ఆ వీడియోలో కమెడియన్ రోహిణి మన రంగమ్మత్తకు లిప్ టు లిప్ కిస్స్ ఇవ్వబోయింది. ఆ సంఘటనకు వెంటనే స్పందించిన అనసూయ ఏదో ముద్దు ఇస్తే తుడిచేసినట్లుగా తనదైన శైలిలో నటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. గతంలో మా టివిలో ప్రసారమైన “మా మహాలక్ష్మి” ప్రోగ్రామ్ లో కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే జరగడం విశేషం. మా టివి ‘మా మహాలక్ష్మి’ షోలో అందంగా చీర కట్టుకుని, అచ్చతెలుగు అమ్మాయిలా వయ్యారంగా నడుచుకుంటూ, డ్యాన్స్ చేస్తూ అనసూయ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించిన సంగతి విదితమే. అయితే ఈ షోలో ఓ యువతి ఇచ్చిన షాక్ కు అనసూయ మైండ్ బ్లాక్ అయ్యింది.

అప్పటి వరకూ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకులందరి మనసులనూ దోచిన అనసూయకు షో మధ్యలో ఓ అమ్మాయి వచ్చి హఠాత్తుగా లిప్ లాక్ ఇచ్చేయడంతో ఊహించని ఆ సంఘటనకి అనసూయకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. అనసూయను వయస్సులో వున్న కుర్రోళ్ళు బాగా ఇష్టపడి తమ కలల రాణిగా ఊహంచుకుంటున్నారనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ అమ్మాయిలు కూడా ఈ రకంగా కిర్రెక్కిపోతున్నారా.? అని అందరూ విస్తుపోయారు. ఈ 2 లిప్ లాక్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా సంచలనం సృష్టిస్తుండటంతో అనసూయకు యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరిగిపోతుందని చెప్పవచ్చు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!