Connect with us

Featured

ప్రైవేట్ రూమ్ లో మహేష్ భట్ సరసాలు..!! లీక్ అయిన షాకింగ్ వీడియో..!

Published

on

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసు దర్యాప్తులో CBI ఎంటరైన దగ్గర్నుంచి రోజుకో క్రొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా సుశాంత్ కేసులో మొదటి నుంచి విమర్శలు ను ఎదుర్కొంటున్న అలియా భట్ తండ్రి మహేష్ భట్ రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.సుశాంత్ కేసులో ప్రధాన దోషిగా ఉన్న రియా చక్రవర్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కొన్ని అనుమానాలకు దారి తీశాయి. గతంలో మరణించిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ తో కూడా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ చాల క్లోజ్ గా ఉన్న ఫోటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. సుశాంత్ మరణం వెనుక రియాతో కలిసి మహేష్ భట్ కుట్రలు చేశారనే విమర్శలొస్తున్న క్రమంలో ఈ టాప్ డైరెక్టర్ శృంగార లీలలను నెటిజన్లు బయట పెడుతున్నారు. సుశాంత్ మరణం తర్వాత ఎక్కువగా విమర్శలను ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో మహేష్ భట్ ఒకరు. రియాతో కలిసి కుట్ర పన్నారనే కామెంట్స్ బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.

సుశాంత్ మరణం తర్వాత మహేష్ భట్‌తో పాటు మరికొందరు బాలీవుడ్‌లో వీరే కారణం అంటూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదస్పదమైన కామెంట్స్ చేయడం మరింత సెన్సేషన్‌గా మారింది. రియాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే సుశాంత్ మరణంలో అనేక అనుమానాలు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మహేష్ భట్ ప్రవర్తనపై గతంలో కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఉలిక్కి పడేలా చేశాయి. కంగనా సెన్సేషనల్ కామెంట్స్ తర్వాత మహేష్ భట్‌ను ముంబై పోలీసులు హడావిడిగా విచారించారు. అయితే మహేష్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించడం కంటితుడుపు చర్యే అనే మరో విమర్శ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. మహేష్‌ భట్‌పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్న తరుణంలోనే మరో పక్క రియాతో చేసిన సీక్రెట్ ఛాటింగ్ మీడియాలో బయటకు వచ్చింది. దాంతో సుశాంత్ కేసులో మహేష్ భట్, రియా పాత్రలపై మరింత సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కూడా విచారించే అవకాశాలు లేకపోలేవనే వాదన కూడా వినిపిస్తున్నది.

సుశాంత్ కేసులో కొన్ని సందేహాలు నెటిజన్లందరి మనసులలో రేకేత్తుతున్నప్పుడు, సీబీఐ దర్యాప్తు చేస్తున్న టైంలోనే గతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన జియాఖాన్‌తో మహేష్ భట్ క్లోజ్ గా ఉన్న వీడియో సోషల్ మీడియాలో కనిపించే సరికి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతుందోనన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో కనిపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ కు అప్పుడు 16 ఏళ్లు మాత్రమే వుండటం విశేషం. ఈ వీడియోలో జియాఖాన్‌ను ఒడిలో పెట్టుకున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మహేష్ భట్ ఆమెతో క్లోజ్ గా వ్యవహరించడం కనిపించింది. జియా ఖాన్ విషయానికి వస్తే.. రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘నిశ్శబ్ద్’ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించింది. 2007లో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి జియా ఖాన్ నటించింది. ఆ తర్వాత 2013 జూన్ 3 తేదీన జియా ఖాన్ అనుమానాస్పద పరిస్థితుల్లో ముంబైలోని ఓ ఫ్లాట్‌లో మరణించింది. ఈ కేసులో సూరజ్ పంచోలిపై కేసు నమోదైంది. సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలి తన పలుకుబడితో కేసును నీరుగార్చారని జియా ఖాన్ ఫ్యామిలీ, జియా ఫ్యాన్స్ ఇప్పటికీ కామెంట్స్ చేస్తుండటం సుశాంత్ కేసులో ఊహించని ట్విస్ట్ గా చెప్పవచ్చు.

Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!