ఏపీలో జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో తాజగా సడలింపులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇకపై ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని తెలిపింది.
అయితే కేసులు అధికంగా ఉన్న నేపధ్యంలో తూర్పుగోదావరి జిలాలో మాత్రం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులకు అనుమతులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీ సర్కార్ పేర్కొంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారింది. జిమ్కి వెళ్లాలని అనుకున్నా సమయం లేకపోవడం, పని ఒత్తిడి…
వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లబరచే సహజ ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సబ్జా…
కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…