ఏపీలో జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో తాజగా సడలింపులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇకపై ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని తెలిపింది.
అయితే కేసులు అధికంగా ఉన్న నేపధ్యంలో తూర్పుగోదావరి జిలాలో మాత్రం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులకు అనుమతులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీ సర్కార్ పేర్కొంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపింది.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…