Featured

BREAKING NEWS : ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలించిన ప్రభుత్వం !

ఏపీలో జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో తాజగా సడలింపులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇకపై ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని తెలిపింది.

అయితే కేసులు అధికంగా ఉన్న నేపధ్యంలో తూర్పుగోదావరి జిలాలో మాత్రం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులకు అనుమతులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీ సర్కార్ పేర్కొంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎండ కాదు అసలు విలన్… తేమతో వచ్చే ‘హిడెన్ హీట్’ అలర్ట్!

దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…

6 minutes ago

రోజంతా కూర్చుంటారా? ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది!

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారింది. జిమ్‌కి వెళ్లాలని అనుకున్నా సమయం లేకపోవడం, పని ఒత్తిడి…

13 minutes ago

వేసవిలో సబ్జా గింజలు ఎలా తీసుకోవాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లబరచే సహజ ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సబ్జా…

26 minutes ago

భర్తను చంపేందుకు భార్య మాస్టర్ ప్లాన్.. చివరికి తానే చిక్కుల్లో!

కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…

1 hour ago

‘కమ్సహమ్నిదా’ మేకింగ్ వీడియో వైరల్.. వరుణ్ తేజ్ మూవీకి హైప్ పెరిగింది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…

1 hour ago

వరుస ఫ్లాప్‌ల తర్వాత నితిన్ కొత్త గేమ్ ప్లాన్.. సితార బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్!

వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్‌లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్‌ను ఎంపిక…

2 hours ago