ఏపీలో జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో తాజగా సడలింపులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇకపై ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని తెలిపింది.
అయితే కేసులు అధికంగా ఉన్న నేపధ్యంలో తూర్పుగోదావరి జిలాలో మాత్రం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులకు అనుమతులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఏపీ సర్కార్ పేర్కొంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…