ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. శ్రీవారి భక్తులు తిరుమలకు కాలం చెల్లిన వాహనాలలో వస్తే ఇబ్బందులు పడక తప్పదు. కాలం చెల్లిన వాహనాలపై…
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తోంది. కరోనా వల్ల దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో…
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రాష్ట్రంలో 48 డిగ్రీ…
మనలో చాలామంది ఇంటి ఫుడ్ నచ్చకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల హోటళ్లు, రెస్టారెంట్ల ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. హోటల్ ఫుడ్ తినడానికి ఎంతో…
చాలా సందర్భాల్లో మన దగ్గర ఉండే కరెన్సీ నోట్లు వేర్వేరు కారణాల వల చినిగిపోతూ ఉంటాయి. అయితే బస్సుల్లో, దుకాణాల్లో చినిగిపోయిన నోట్లను తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.…
దేశంలో టెక్నాలజీ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు సేవలను సులభతరం చేస్తున్నాయి. గత పదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు…
దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త పథకాలు అమలు చేస్తున్నా రైతుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన…
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలలో జరిగే పోటీ పరీక్షలు ఈ సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే…
20 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలు కాగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా పలుకుతోంది. రోజురోజుకు…
సాధారణంగా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూసి పెళ్ళి నిశ్చయించుకుంటారు. అలాగే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అతని…