కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తోంది. కరోనా వల్ల దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తోంది. రోజుకు కేవలం 2 రూపాయలు...
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రాష్ట్రంలో 48 డిగ్రీ కాలేజీల అనుమతులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చేత రద్దు చేయించింది. నిబంధనలకు విరుద్ధంగా...
మనలో చాలామంది ఇంటి ఫుడ్ నచ్చకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల హోటళ్లు, రెస్టారెంట్ల ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. హోటల్ ఫుడ్ తినడానికి ఎంతో రుచిగా ఉంటుందని.. అందువల్లే ఆ ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నామని చెబుతూ ఉంటారు. మరి...
చాలా సందర్భాల్లో మన దగ్గర ఉండే కరెన్సీ నోట్లు వేర్వేరు కారణాల వల చినిగిపోతూ ఉంటాయి. అయితే బస్సుల్లో, దుకాణాల్లో చినిగిపోయిన నోట్లను తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. వ్యాపారులు తాము చినిగిపోయిన నోట్లు తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. తాము తీసుకున్నా...
దేశంలో టెక్నాలజీ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు సేవలను సులభతరం చేస్తున్నాయి. గత పదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఏటీఎం కార్డుల ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవడంతో పాటు సులువుగా...
దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త పథకాలు అమలు చేస్తున్నా రైతుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు అకాల వర్షాలు, వరదలు నష్టాలను మిగులుస్తున్నాయి. పెరుగుతున్న మందులు, ఎరువుల రేట్ల...
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలలో జరిగే పోటీ పరీక్షలు ఈ సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే కరోనా విజృంభణ తగ్గడంతో ఐబీపీఎస్ 647 ఉద్యోగాలను సీఆర్పీ(కామన్ రికూట్మెంట్ ప్రాసెస్) ద్వారా...
20 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలు కాగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా పలుకుతోంది. రోజురోజుకు బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనే కంటే అమ్మడమే మంచిదని...
సాధారణంగా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూసి పెళ్ళి నిశ్చయించుకుంటారు. అలాగే అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అతని గురించి విచారణ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు...
ప్రస్తుత కాలంలో పిల్లలు కేవలం చదువులో పోటీపడి ఒకరిని మించి ఒకరు చదువు కోసం తాపత్రయపడుతున్నారు. కానీ వారి జీవిత పాఠాలను నేర్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ ఓ సందర్భంలో తెలియజేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్టు...