దేశంలో ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమాయకులను టార్గెట్ చేసి సైబర్ మోసగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలో ఒక యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం వల్ల బ్యాంక్ ఖాతాలో 9...
సాధారణంగా సిమ్ కార్డును కొనుగోలు చేయాలంటే ఉండే ఇబ్బందులు అన్నీఇన్నీ కావనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఒరిజినల్ ఆధార్ కార్డుతో వెరిఫికేషన్ కు హాజరైతే మాత్రమే సిమ్ కార్డును జారీ చేస్తున్నారు. అయితే కేంద్రం కొత్త నిబంధనలను...
సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలామందికి కారు కొనుగోలు చేయాలనే కోరిక ఉంటుంది. అయితే కారు కొనుగోలు చేసే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో తరహా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కొత్త కారు విలువలో సగం డబ్బులు ఉన్నా...
ఈ మధ్య కాలంలో ఫోన్లు పేలిన ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో వినియోగదారులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే ఫోన్లు పేలడానికి కారణమవుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్లు పేలకుండా జాగ్రత్త పడవచ్చు. మొబైల్ ఫోన్ల...
మనం చాలా సంవత్సరాల నుంచి భూగ్రహం అంతం కానుందనే వార్తలు వింటూనే ఉన్నాం. 2012 సంవత్సరానికి ముందు భూగ్రహం అంతం కాబోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది అప్పట్లో ఆ వార్తలు నిజమని నమ్మినా అవి నిజం కాలేదు. అయితే తాజాగా...
ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం మనలో చాలామంది కల. చాలా మందిలో కష్టపడే తత్వం ఉన్నా వివిధ కారణాల వల్ల డబ్బు సంపాదించలేక చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు....
మనలో చాలామందికి ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు అప్పుడప్పుడూ షాక్ ఇస్తూ ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంచనాలకు అందని స్థాయిలో కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పలు సందర్భాల్లో భారీగా వచ్చిన...
మనలో చాలామందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నా రోజురోజుకు పెరిగిపోతున్న ఖర్చుల వల్ల బిజినెస్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. అయితే కొన్ని బిజినెస్ ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ...
భారతదేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. అయితే చాలామంది వివిధ కారణాల ఇతర ప్రాంతాల్లో నివాసం సాగిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను మార్చుకోవడానికి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది....
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. శ్రీవారి భక్తులు తిరుమలకు కాలం చెల్లిన వాహనాలలో వస్తే ఇబ్బందులు పడక తప్పదు. కాలం చెల్లిన వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుమల, ఘాట్ రోడ్లపై...