రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు అతిక్రమించిన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. లోన్ టు వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను అనుసరించని గోల్డ్ ఫైనాన్స్...
భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే నిరుద్యోగుల శాతం భారీగా పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామంది నిరుద్యోగులకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా బిజినెస్ లో సక్సెస్ అవుతామో లేదో అనే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రకటన విడుదల చేయగా పరీక్షల నిర్వహణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సిద్ధమైంది. నిజానికి చాలా నెలల క్రితమే పరీక్షలు...
దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల కోసం ఉపయోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటి. భారత్ లో కోట్ల సంఖ్యలో ప్రజలు ఇతరులకు నగదు పంపడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర అవసరాల కోసం గూగుల్ పే యాప్ ను...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పారు. జగన్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు...
సాధారణంగా రోడ్లు వేయాలంటే ఇసుక ,కంకర, సిమెంట్ మొదలైనవి ఉపయోగించి రోడ్లను వేయడం మనం చూస్తూ ఉంటాం... కానీ మీరెప్పుడైనా మనుషుల ఎముకలతో రోడ్లను వేయడం చూశారా? అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం రష్యా దేశంలో మనుషుల ఎముకలతో...
దేశంలోని బ్యాంకులు రోజురోజుకు కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని బ్యాంకులు అయితే ఏకంగా మహిళల కోసం స్పెషల్ అకౌంట్లు ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ మహిళలకు మరింత ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి....
గత రెండు రోజుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని పలు బ్యాంకులకు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రోజు లక్ష్మీవిలాస్ బ్యాంకుకు నెల రోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధించిన ఆర్బీఐ నిన్న మరో బ్యాంక్ కు...
మన దేశంలోని ప్రజలకు అత్యవసరమైన కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే దేశంలో, రాష్ట్రాల్లో అమలవుతున్న అనేక పథకాలకు అర్హత పొందవచ్చు. ఆధార్ కార్డు భారతదేశంలోని ప్రజలకు గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే...
కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో పరిస్థితులు మారిపోయిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కీలక...