భారత్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్.. కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను నిలిపివేసింది బ్రెజిల్. ప్రెకిసా మెడికామెంటోస్, ఎన్విక్సియా ఫార్మాస్యూటికల్స్ అనే బ్రెజిల్ సంస్థలు బ్రెజిల్ లో కోవాక్సిన్ ట్రయల్స్ కోసం భారత్ బయోటెక్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అయితే తాజగా ఈ ఒప్పందాలలో అనేక అవినీతి జరిగిందనే ఆరోపణలు బ్రెజిల్ లో వచ్చాయి. అదే విధంగా రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులను బ్రెజిల్ ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలనే నిబంధన తీసుకువచ్చింది బ్రెజిల్ ప్రభుత్వం. దీనికి అంగీకరించని బారత్ భాయోటెక్ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనితో బ్రెజిల్లోని ఫార్మా కంపెనీలు కోవ్యాక్సిన్ ట్రయల్స్ను నిలిపేశాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…