భారత్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్.. కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను నిలిపివేసింది బ్రెజిల్. ప్రెకిసా మెడికామెంటోస్, ఎన్విక్సియా ఫార్మాస్యూటికల్స్ అనే బ్రెజిల్ సంస్థలు బ్రెజిల్ లో కోవాక్సిన్ ట్రయల్స్ కోసం భారత్ బయోటెక్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అయితే తాజగా ఈ ఒప్పందాలలో అనేక అవినీతి జరిగిందనే ఆరోపణలు బ్రెజిల్ లో వచ్చాయి. అదే విధంగా రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులను బ్రెజిల్ ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలనే నిబంధన తీసుకువచ్చింది బ్రెజిల్ ప్రభుత్వం. దీనికి అంగీకరించని బారత్ భాయోటెక్ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనితో బ్రెజిల్లోని ఫార్మా కంపెనీలు కోవ్యాక్సిన్ ట్రయల్స్ను నిలిపేశాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…