మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. మనం ఎన్నో ఏళ్ల నుంచి ఈ మాట వింటూనే ఉన్నాం. కానీ తయారు చేసి విక్రయించడం మానలేదు.. మందుబాబులు వాటిని కొనడం మానలేదు. ప్రాణానికి హాని చేపడుతుందని తెలిసి కూడా ఇలా మద్యం కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. కొంతమందికి అది లేకపోతే రోజులో నిద్ర కూడా పట్టని పరిస్థితి నెలకొంది. అంతలా వ్యసనానికి అలవాటు పడ్డారు. అయితే కొన్ని పరిశోధనలు ఈ మద్యాన్ని మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతందని.. ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
మితంగా ఏది తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. కానీ మితి మించితే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరం. వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని.. మరియు మరణాల ప్రమాదం 25% తగ్గుతుందని చెబుతున్నారు. మితమైన మద్యపానం తక్కువ ఒత్తిడి, జ్ఞాపకశక్తికి మెరుగుపరుస్తుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని కొంత మొత్తంలో ఆల్కహాల్తో తినడం వల్ల మీ జీవితకాలం పెరుగుతుందట.
కానీ ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు కాలేయ వైఫల్యం వంటి సమస్యలు వస్తాయి. ఇతరుల కోసం మద్యం అస్సలు తాగకూడదు. అయితే డైట్ చేసేవారు దీనికి దూరంగా ఉండాలి. సరైన రీతిలో, తాగడం(drink) వల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పలు పరిశోధనలు(research) చెబుతున్నాయి. కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు మందు తాగడం అనేది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
మితమైన మద్యపానం గుండెపోటు, స్ట్రోక్ లేదా గట్టిపడిన ధమనులను 25% నుండి 40% వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల కొలెస్ట్రాల్ స్థాయిలను(హెచ్డిఎల్) పెంచుతుంది, ఇది శరీరానికి మంచిది. ఆల్కహాల్ పరిమాణాన్ని బట్టీ ఎప్పుడో తీసుకునే వారు మితంగా ఆల్కహాల్ ను తీసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…