నడక ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కనీసం ఒక 10 నిమిషాలైనా నడవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆ నడక నడిచే క్రమంలో కూడా షూస్, సాండిల్స్ వేసుకొని చాలామంది నడుస్తుంటారు. కానీ అవేవి వేసుకోకుండా వట్టి కాళ్లతో నడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ప్రస్తుత జీవన గమనంలో ఒక గంట కూడా మనిషికి సమయం దొరకడం లేదు.
అంత బిజీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. అయితే చిన్ని చిన్న పనులకు కూడా నడిచి వెళ్లడం బద్దకం అయి.. వాహనాలను ఉపయోగిస్తున్నాడు. వీటివల్ల వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఉభకాయం పెరగడంతో పాటు.. ఇంకా తెలియని ఎన్నో వ్యాధులు మన శరీరంలో ఉంటున్నాయి.
అవి మనకు రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు. అయితే ప్రతీ రోజు వ్యాయామం చేయడం అనేది తప్పిని సరి. ఇందులో నడిచే క్రమంలో కాళ్లకు చెప్పులు, షూస్ లాంటివి ధరించకపోవడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా.. నిద్ర లేమితో బాధపడే వారు దీని వల్ల వెంటనే నిద్రపోతారు. వట్టి కాళ్లతో నడిస్తే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఇంకా దీని వల్ల కంటికి ఎంతో ఉపయోగం. అతేకాకుండా.. శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ అనేది సజావుగా సాగడంలో ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చెప్పులు లేకుండా భూమి మీద పాదాలు పెట్టడంతో పాదాల వద్ద ఉండే చెడు బ్యాక్టీరియా కూడా పోతుంది. పాదాల శుభ్రత కూడా పెరుగుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…