దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటన్లో భారీగా కేసుల తగ్గుదల కనిపించింది. తాజా నివేదిక ప్రకారం 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది 147 రోజుల కనిష్టం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 3,88,508 ఉన్నాయి. ఇక రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని నివేదక తేలిపింది.
గడిచిన 24 గంటల్లో 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మెుత్తంగా 3,11,80,968 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో వ్యాక్సిన్ పక్రియ కూడా ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 51.45కోట్ల డోసులు పంపిణీ జరిగింది.
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…