దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటన్లో భారీగా కేసుల తగ్గుదల కనిపించింది. తాజా నివేదిక ప్రకారం 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది 147 రోజుల కనిష్టం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 3,88,508 ఉన్నాయి. ఇక రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని నివేదక తేలిపింది.
గడిచిన 24 గంటల్లో 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మెుత్తంగా 3,11,80,968 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో వ్యాక్సిన్ పక్రియ కూడా ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 51.45కోట్ల డోసులు పంపిణీ జరిగింది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…