దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటన్లో భారీగా కేసుల తగ్గుదల కనిపించింది. తాజా నివేదిక ప్రకారం 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది 147 రోజుల కనిష్టం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 3,88,508 ఉన్నాయి. ఇక రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని నివేదక తేలిపింది.
గడిచిన 24 గంటల్లో 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మెుత్తంగా 3,11,80,968 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో వ్యాక్సిన్ పక్రియ కూడా ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 51.45కోట్ల డోసులు పంపిణీ జరిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…