Connect with us

Featured

కేవలం 999/- రూపాయలకే విమాన టిక్కెట్టు !! ప్రేమికులకు సూపర్ ఆఫర్ ఇచ్చిన ఇండిగో!

Published

on

ఫిబ్రవరి 14th, ప్రేమికుల దినోత్సవం వస్తే చాలు ప్రేమికులంతా వారి వారి ప్రేమించిన వ్యక్తితో గడపాలని అనుకుంటారు. ప్రేమికులిద్దరు కలిసి రెస్టారెంట్లకు, షాపింగులకు, పబ్ లకు, మాల్స్ లకు తిరుగుతూ ఉంటారు. వారి ప్రేమని వ్య్కపరిచుకుంటూ ఉంటారు. ఇంత డిమాండ్ ఉన్న ఈరోజును క్యాష్ చేసుకునేందుకు అనే ఆఫర్లు ప్రవేశపెడుతూ ఉంటారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్స్ వంటివి స్పెషల్ ఆఫర్లు ఇచ్చిమరీ ప్రేమికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. తాజగా ప్రముఖ విమానయాన సంస్థ అయినా ఇండిగో కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి 14వ తారీకు వరకు నాలుగు రోజులపాటు 999/- రూపాయలకే టికెట్ ను విక్రయిస్తోంది. అదికూడా అన్ని టాక్స్ లు కలిపి కేవలం 999/- రూపాయలకు విమాన టికెట్ ను అందిస్తుంది. ఈ సెల్ ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు మాత్రమే. ఇందుకోసం మొత్తం పది లక్షల సీట్లను కేటాయించింది ఇండిగో విమానాయన సంస్థ.

వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ ను పొందాలంటే ఫిబ్రవరి 11 నుంచి 14 వ తేదీ మధ్యలో బుక్ చేసుకుని, మార్చి 1వ తేదీ నుండి.. సెప్టెంబర్ 30వ తేదీ మధ్యలో ప్రయాణం చేయాలి. మార్చి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ప్రయాణించే వారికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే మార్చి – సెప్టెంబర్ మధ్య ప్రయాణించడానికి ఫిబ్రవరి 11 నుంచి 11వ తేదీ మధ్యలో ఈ ఆఫర్ అప్లై చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటే మన దేశంలో ఒక నగరం నుండి వేరొక నగరానికి కేవలం 999/- రూపాయిల టిక్కెట్టు తో ప్రయాణించవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూర్ కు కేవలం 999/- రూపాయలతో ప్రయాణించవచ్చు. ప్రేమికుల రోజు సంబరాలను మేము ముందుగానే మొదలుపెట్టామని.. ఇండిగో సంస్ద చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టార్ అన్నారు. ఈ అఫర్ కార్పొరేట్ కస్టమర్లకు, విహారయాత్రలకు వెళ్లే ప్రయాణికులు తమ వెబ్సైటు నుంచి టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులంతా ఈ ఆఫర్ సద్వినియోగ పరుచుకుంటారని ఆశించారు విలియం బౌల్టార్. అంతే కాదు ఫెడరల్ బ్యాంకు, పే జాప్, ఇండస్ఇండ్ బ్యాంకు డెబిట్ కార్డులపై 5000 వరకు క్యాష్ బ్యాక్ కూడా కలదు. ఇంకేంటి ఆలస్యం ఇండిగో వెబ్ సైట్ ఓపెన్ చేయండి మీకు నచ్చిన నగరానికి వెళ్లే ప్లాన్ చేసుకోండి.

Advertisement

అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా కేవలం 999/- రూపాయలకే ఫ్లైట్ టికెట్ ఈ అఫర్ మొదలైనా… హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వెళ్లే విమానాలలో ఈ టిక్కెట్లు అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి కనీస టికెట్ ధర 1500/- రూపాయలుగా ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!