Natti Kumar : ఏపీ రాజకీయం అంతా మూడు రాజధానులు మూడు పెళ్లిళ్లు అంటూ సాగుతోంది. వైసీపీ పాలనలో మూడు రాజధానుల గురించి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుంటే జగన్ సర్కార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ గురించి స్పందిస్తూ పరుశంగా మాట్లాడారు. ఇక మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఎవరికీ అన్యాయం చేయలేదు అంటూ చెప్పాడు. ఈ అంశం మీద ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడిన తీరును తప్పుబట్టారు, నోటీసులు ఇచ్చారు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో లీగల్ గా సమస్యలను ఎదుర్కొంటారా అనే అంశం మీద సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మాట్లాడారు.
నోటీసులు ముందు వారికి ఇవ్వాలి మహిళా కమిషన్…
పవన్ కళ్యాణ్ మహిళలను కించపరిచాడు అంటూ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ విషయం గురించి నట్టికుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ముందు మాట్లాడిన వారికి నోటీసులు ఇవ్వాలి మహిళా కమిషన్. ఇంకొకరి వ్యక్తిగత జీవితం గురించి, మహిళల గురించి మాట్లాడినందుకు వారికి నోటీసులు ఇవ్వాలి.
పవన్ వారి విమర్శలకు సమాధానం చెప్పాలి కాబట్టి మాట్లాడారు కానీ అంతకుముందు ఏ నాడూ మహిళలను కించపరిచేలా మాట్లాడలేదు కదా. అదీకాక పవన్ మాజీ భార్యలు ఎవరైనా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసి ఉంటే పవన్ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ రాజకీయాల కోసం వ్యక్తిగత విషయాలను వాడుకోరాదు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రతతో బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతున్న వేళ, చల్లదనాన్ని కోసం చాలా…
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…