Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు తాజాగా ఈమె నటించిన వరిసు మిషన్ మజ్ను సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి.కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ హీరోగా రష్మిక నటించిన వరిసు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈమె పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈమె మరొక నటి సమంత గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రష్మిక సమంత ఉద్దేశిస్తూ సమంత ఒక అద్భుతమైన నటి, ఆమె ప్రతి ఒక్క విషయంలో ఎంతో దయగల మహిళలగా వ్యవహరిస్తుంది. సమంతను ప్రస్తుతం ఒక దయగల మహిళగా సంరక్షించుకుంటాను అంటూ ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుందని తాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన తర్వాతే తనకు తెలిసిందని తెలిపారు. ఇక ఆమె ఎప్పుడూ కూడా తమ వద్ద తన వ్యాధి గురించి ప్రస్తావించలేదని తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సమంతా ఈ విషయంలో కూడా ఎంతో ధైర్యంగా ఉండి తనని తాను సంరక్షించుకుంటుందని భావిస్తున్నాను అంటూ రష్మిక సమంత గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…