తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కి తీవ్ర అస్వస్థతకు చేయడంతో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నఫలంగా అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు కిమ్స్ కి తరలించారు.
ప్రస్తుతం ఆయనకు కిమ్స్ వైద్యులు వైద్యం అందిస్తున్నారు.అయితే అతని ఉన్నఫలంగా ఎందుకు అనారోగ్యం చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలు రాసి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నపళంగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే అతనికి ఏం జరిగింది.. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన అభిమానులు అతను తొందరగా కోలుకుని తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అయితే పూర్తి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…