తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కి తీవ్ర అస్వస్థతకు చేయడంతో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నఫలంగా అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు కిమ్స్ కి తరలించారు.
ప్రస్తుతం ఆయనకు కిమ్స్ వైద్యులు వైద్యం అందిస్తున్నారు.అయితే అతని ఉన్నఫలంగా ఎందుకు అనారోగ్యం చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలు రాసి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నపళంగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే అతనికి ఏం జరిగింది.. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన అభిమానులు అతను తొందరగా కోలుకుని తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అయితే పూర్తి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…