Connect with us

Featured

స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన చోటే పూరి గుడిసెలో బ్రతుకు వేల్లదీసిన ఎన్టిఆర్ హీరోయిన్ !!

Published

on

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చిత్ర పరిశ్రమతో పాటు అన్ని రంగాల్లో కూడా సంక్షోభం ఏర్పడింది. అయితే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థలు కొందరు ప్రముఖులు గా ఏర్పడి సినీ కార్మికులు అందరికీ వారు సహాయం చేశారు. వారు సంక్షోభానికి గురి అవకుండా సహాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఒక సంగతి గుర్తుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు సహాయ చర్యలు తీసుకుంటున్నట్లు… గతంలో కూడా ఇలాంటి సహాయ చర్యలు ఉండి ఉంటే సాంకేతిక నిపుణులు ఆర్థిక సంక్షోభం వల్ల చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉండేది కదా.

అలాంటి పరిస్థితుల్లో ఉన్న మొట్టమొదటిగా గుర్తు వచ్చే అలనాటి హీరోయిన్ మాలతి. హీరోయిన్ మాలతి అంటే పాతాళభైరవి హీరోయిన్ అంటే గుర్తుకు వస్తుందేమో… ఎందుకు అంటే ఆ రోజులలో పాతాళభైరవి సినిమా విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయ ప్రొడక్షన్స్ వారు తీసిన రెండో చిత్రం. పాతాళభైరవి సినిమా కంటే ముందుగా విజయ ప్రొడక్షన్స్ గురించి కొన్ని విషయాలు.. 1950లో చాలా ఉదాత్తమైన ఆశయాలతో షావుకారు అనే సినిమా తీయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ చేశారు. సినిమాలో హీరోయిన్ గా జానకి నటించారు. ఇక జానకి ఈ సినిమాతోనే షావుకారు జానకి గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ సొంతం చేసుకున్న ఎందుకో డబ్బులు కలెక్షన్ ఎక్కువ లేదు. దానితో నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి గారు నిరాశకు గురి అయ్యారు. అప్పుడు వారు అనుకున్నది ఏమిటి అంటే మనకు నచ్చినది ప్రేక్షకులను మెప్పించడం అంటే, ప్రేక్షకులకు నచ్చింది మనము అందించాలి అని ఆలోచించడం జరిగింది. అదే భావనతో పాతాళభైరవి పింగళి నాగేంద్ర గారు రాయడం, ఇక ఆ సినిమా లో పుష్కలమైన వినోద అంశాలు ఉండడం ఫైటింగ్ లు, రొమాన్స్ అన్ని బాగా కుదరడంతో అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

ఇక ఏదైనా సినిమా సూపర్ హిట్ అందుకున్న తర్వాత అందులోని నటీనటులకు మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటాము. కానీ, పాతాళభైరవి విషయంలో అలా జరగలేదు. ఉదాహరణకు ఎన్టీఆర్ గారికి, ఎస్వీ రంగారావు గారికి అవకాశాలు… కానీ రాజకుమారి ఇందుమతి పాత్ర చేసిన మాలతి గారికి మాత్రం హీరోయిన్ గా నటించేందుకు తర్వాత అవకాశాలు రాలేదు. ఎందుకు అన్న విషయంలో సినిమా రంగంలో కొన్ని మిస్టరీ గా ఉంటాయి. అలాంటి మిస్టరీ లలో ఈ విషయం కూడా ఒకటిగా మిగిలిపోవడం జరిగింది. ఇక పాతాళభైరవి సినిమా తర్వాత మాలతి గారికి హీరోయిన్ ఎలాంటి అవకాశాలు రాలేదు. అయినా కూడా ఆమె చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణిస్తారు అని నమ్మకంతోనే ఎదురు చూస్తూ ఉండేది అవకాశాలకోసం. ఆ తర్వాత కాళహస్తి మహత్యం అనే సినిమాలో రాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ సినిమా కూడా అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకుంది. అయినా కూడా మాలతి గారికి ఆ సినిమా అనంతరం కూడా మాలతి గారికి హీరోయిన్ గా అవకాశాలు రాలేదు.

వచ్చిన అవకాశాలన్నీ కూడా అక్క లేదా వదిన పాత్రలు.. కొందరు అయితే తల్లి పాత్రలో కూడా నటించమని అడగడం జరిగింది. దీనితో ఆమె షాక్ కు గురి అయ్యింది. నేను పాతాళ భైరవి లో అంత మంచి పాత్రలు తీసిన కూడా నన్ను ఇలాంటి పాత్రలు చేయమంటున్నారు ఏమిటి అని ఇబ్బందికి గురి అయి… అప్పటికి కూడా చిత్ర పరిశ్రమను వదిలిపెట్టకుండా హీరోయిన్ అవకాశాలు ఎప్పటికైనా వస్తాయనే నమ్మకంతో ఎదురు చూసింది. చివరికి ఆర్థిక సమస్యల వల్ల వచ్చిన అవకాశాలు వదిలి పెట్టడం ఎందుకు అని వచ్చిన తల్లి పాత్రలు వదిన పాత్రలు కూడా చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలి రావడం జరిగింది. అప్పటికి మాలతి గారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అయినా కూడా హీరోయిన్ గా అవకాశాలు రాకపోతే అని చెన్నై నుంచి హైదరాబాద్ కు రావడం జరిగింది. డాబా ఇళ్ళల్లో అయితే అద్దె ఎక్కువగా ఉంటుందని పూరిగుడిసెలో ఒంటరిగా ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూసింది మాలతి.

అప్పటిలో చిన్న చిన్న వేషాలు కూడా మాలతి గారు వేయడం జరిగింది. చివరికి ఆమె పరిస్థితి ఎలా అయిందంటే జూనియర్ ఆర్టిస్ట్ కంటే అధ్వానంగా మారింది. కానీ ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడున్న సహాయ కార్యక్రమాలు అన్ని అప్పటిలో లేవు. ఇలాంటి పరిస్థితిలో అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నది ఎవరో కాదు ఎన్టీఆర్ గారు. అప్పుడు మాలతి గారు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి సహాయం అడిగితే చేసి ఉండేవాడా లేక ఆ అవకాశం లేక ఆమె అలాగే ఉండిపోయింది అన్నది అర్థం. ఇక ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో ఆమె పూరి గుడిస కూలిపోయింది. దీంతో అక్కడికక్కడే ఆమె మరణించింది. తీరా ఎవరు ఈమె అనే ఆరాధిస్తే ఒకప్పుడు సినిమాల్లో నటించిందంటా అని మాత్రమే తెలుసు. పెద్ద సూపర్ హిట్ సాధించిన పాతాళభైరవి సినిమాలో హీరోయిన్ గా నా కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు. చనిపోయినప్పుడు చివరికి ఎవరు కూడా సంతాపసభ కూడా జరగలేదు, చివరికి ఎన్టీఆర్ గారు కూడా… సినిమా రంగాలలో చాలా వరకూ ఇలాంటి పరిస్థితి పరిస్థితులు అందరికీ కలచివేసింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!