ఇకపై 57 ఏళ్లు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్.. ఆదేశాలు జారీ చేసిన సీఎం!
తెలంగాణలో ఇకపై 57 సంవత్సరాలు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్ అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో 60 సంవత్సరాలు వచ్చిన వారందరికీ ఆసరా పెన్షన్ కింద 2116 రూపాయలను అందిస్తున్నారు. ఇకపై ఈ పెన్షన్ ...

























