రైతులను మోసం చేసిన భారీ ముఠా బట్టబయలు.. స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి!
రాజస్థాన్లో భారీ నకిలీ విత్తనాల వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. రైతులను మోసం చేస్తూ నాసిరకం విత్తనాలను మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిరోడీ లాల్ మీనా స్వయంగా దాడి చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ...

























