Air India పైలట్కు సెల్యూట్.. ప్రమాద సమయంలో చూపిన ధైర్యం గొప్పది! ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నాడంటే?
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. దాదాపు 240 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన గురువారం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన బోయింగ్ A-171 విమానం, టేకాఫ్ అయిన కొద్ది ...

























