శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నిండిన అరుదైన వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చిన కుటుంబాలు ఇక్కడ స్థిరపడినప్పటి నుంచి తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ, ప్రతి ఏడాది మురుగన్ స్వామికి ప్రత్యేక ...