లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు నా ఇంట్లో కుక్క కూడా భయపడదు.. : అంబటి రాంబాబు
గుంటూరు, సెప్టెంబర్ 5, 2025: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గత మూడు నెలల్లో 30 మంది మరణించిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఒకే ...




























