పెగసస్ వ్యవహారంలో కేంద్రం సుప్రీంకోర్టుకు రెండు పేజీలు అఫిడవిట్ ను సమర్పించింది. పెగాసస్ కి సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశంలో ఎవరి పై పెగాసస్ సాఫ్ట్వేర్ వాడ లేదని కేంద్రం స్పష్టం...
పార్లమెంట్ లో ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అత్యున్నత సభలో ఘర్షణలు తలెత్తకుండా ఉండాలంటే యునైటెడ్ కింగ్డమ్లో మాదిరిగా దాడులకు పాల్పడిన సభ్యుల వేతనాలను జప్తు చేయాలని పేర్కొన్నారు. ఓ జాతీయ...