Featured3 years ago
నిందితుడిని పట్టించిన వారికి నజరానా ప్రకటించిన ఆర్పీ పట్నాయక్.. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో పాటు..
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సైదాబాద్ లో చిన్నారి చైత్ర అత్యాచారం, హత్య కేసు ఘటన పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. నిందితుడిని పట్టిస్తే ఇప్పటికే...