రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం.. విభజన చట్టంలోని…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఆర్ఎస్ బిజెపి మధ్యే ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ లో…
హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పై గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం…
ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు ములుగు ఎమ్మెల్యే…
తెలంగాణలో ఇకపై 57 సంవత్సరాలు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్ అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో 60 సంవత్సరాలు వచ్చిన…
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియంత్రిత సాగు విధానంపై వెనుకడుగు వేశారు. నియంత్రిత సాగు వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టాలు వస్తున్న నేపథ్యంలో సీఎం…
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ 50,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్టు కీలక…
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు రెండు రోజుల క్రితం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రం ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి…
తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. పంటలు సాగు చేసినా, చేయకపోయినా రైతుల…
దేశంలో కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా భయపెడుతోందనే సంగతి తెలిసిందే. ఈరోజు స్టార్ హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో టాలీవుడ్…