చిల్లర నాణాలతో చరిత్ర సృష్టించిన రైతు.. ద్వారకా తిరుమలకి కానుక!
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ గడిపే యర్రంశెట్టి రామకృష్ణ, శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఉన్న తన గాఢమైన విశ్వాసాన్ని ఒక వినూత్న కళాఖండంగా మలిచాడు. లక్షకు ...

























