ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. ఉచితంగా ఇసుక..?
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా విజృంభణ వల్ల కోత పెట్టిన వేతనాలను డిసెంబర్, జనవరి నెలల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ...

























