హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి ఉన్న భావాలు, ఆధ్యాత్మిక సందేశాలు ఇప్పటికీ భక్తులను ఆలోచింపజేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ఎందుకు విభజించాల్సి వచ్చిందన్న ...