దేశంలో కోట్ల సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు డెబిట్ కార్డులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సైబర్ మోసగాళ్లు ఈ మధ్య కాలంలో డెబిట్ కార్డుల ద్వారా ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా సైబర్ మోసాల బారిన ...
దేశంలోని బ్యాంకులు రోజురోజుకు కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని బ్యాంకులు అయితే ఏకంగా మహిళల కోసం స్పెషల్ అకౌంట్లు ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ మహిళలకు మరింత ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ...
రోజులు మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనిషికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అత్యవసర సమయల్లో ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉంటాం. ప్రతి నెలా ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంతో పోల్చి చూస్తే ...
20 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలు కాగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా పలుకుతోంది. రోజురోజుకు బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనే కంటే అమ్మడమే మంచిదని ...
ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!