Dharmasthala Case : ధర్మస్థల పుణ్యక్షేత్రంలో క్షుద్రపూజలు.. ఒంటరి అమ్మాయిలే టార్గెట్? బయటకి వస్తున్న సంచనలన విషయాలు
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పవిత్ర ప్రదేశంలో క్షుద్రపూజలు, నరబలి మరియు రహస్య సమాధుల ఆరోపణలు వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేసులో వందలాది మంది మహిళలు, బాలికలు బలయ్యారని ...

























